Ankita Thakur | తెలంగాణ అమ్మాయి అంకిత ఠాకూర్ మిసెస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. 14 రాష్ట్రాల అమ్మాయిలను వెనక్కి నెట్టేసి అంకిత ఠాకూర్ కిరీటం గెలుచుకుంది. కొచ్చిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఫైనల్స్ లో అంకిత విజేతగా నిలిచింది. రశ్మిక ఠాకూర్ శిక్షణలో తెలంగాణ ప్రతినిధిగా అంకితా ఠాకూర్ పోటీలో గెలిచి సత్తా చాటింది.
మిసెస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న తెలంగాణ అమ్మాయి
0
280
Previous article
Next article
Latest Articles
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -
- Advertisement -


