అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో చిట్టిబాబుకు అధిష్టానం టిక్కెట్ నిరాకరించింది. దీంతో అసం తృప్తితో ఉన్న చిట్టిబాబు కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మలమడుగులో ఉన్న పీసీసీ ఛీప్ షర్మిలను కలిసి కాంగ్రెస్లో చేరారు. ఇక పి.గన్నవరం కాంగ్రెస్ టిక్కెట్ చిట్టిబాబుకు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కోనసీమ జిల్లా పి.గన్నవరంలో వైసీపీకి షాక్
0
344
Previous article
Next article
Latest Articles
అమరావతికి కేంద్రం కీలక ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో అమరావతిలో రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్...
- Advertisement -
- Advertisement -


