స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. మునిసిపాల్టీ నుండి అనుమతులు పొందకుండా బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టారు. అనేక మార్లు హెచ్చరించిన ఎలాంటి లాభం లేకపోయింది. దీంతో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన రెవిన్యూ అధికారులు.. భారీ పోలీస్ బలగాల మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. అధికారులు – బిల్డర్స్ కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాల తొలగింపు.. పరిస్థితి ఉద్రిక్తం
0
270
Previous article
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


