స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. మునిసిపాల్టీ నుండి అనుమతులు పొందకుండా బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టారు. అనేక మార్లు హెచ్చరించిన ఎలాంటి లాభం లేకపోయింది. దీంతో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన రెవిన్యూ అధికారులు.. భారీ పోలీస్ బలగాల మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. అధికారులు – బిల్డర్స్ కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాల తొలగింపు.. పరిస్థితి ఉద్రిక్తం
0
291
Previous article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


