Chandrababu సాక్షిగా ఎమ్మెల్యే చినరాజప్పకు ఘోర అవమానం

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సాక్షిగా మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పకు(MLA Chinarajappa) ఘోర అవమానం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు విగ్రహావిష్కరణ సభ వేదిక నుండి చినరాజప్పను కిందకు దించాలని టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును కోరారు.

ఇది సభా సాంప్రదాయం కాదని మీ ఎమ్మెల్యేను, మీ నాయకుడిని అగౌరపరచడం మంచిది కాదని కార్యకర్తలకు సర్ది చెప్పేందుకు చంద్రబాబు(Chandrababu) ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే రాజప్పను ముచ్చటగా మూడోసారి గెలిపించాలని చంద్రబాబు కార్యకర్తలను కోరారు. దీంతో మరింత రెచ్చిపోయిన కార్యకర్తలు.. చినరాజప్ప గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

Read Also:

Latest Articles

తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ

ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్