RK Roja | పవన్ – చంద్రబాబు భేటీపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీరి భేటీ కొత్తేం కాదని.. ముసుగులేసుకుని కలుస్తారని అన్నారు. మొదట్లో అయితే హాట్ టాపిక్ గానీ.. ఇప్పుదైతే ఇదంతా కామన్ అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ను రాజకీయంగా తరిమేయాలన్న కుట్ర జరుగుతూనే ఉందని.. చంద్రబాబు ఇప్పటికీ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై మండిపడుతూ.. ఏదైనా ఒక్క వెల్ఫేర్ స్కీం చేసారేమో చెప్పమనండి? అంటూ ప్రశ్నించారు. ఏ కష్టం వచ్చినా ప్రజలు భయపడటం లేదు.. నగరి, కుప్పం, పవన్ ఓడిపోయిన ఏ నియోజకవర్గానికైనా వెళదాం..ప్రజలు ఏం చెబుతారో చూద్దాం.. ఆ ధైర్యం మాకుంది… మీకుందా? అంటూ చురకలు అంటించారు.
‘పవన్ – చంద్రబాబు భేటీ కొత్తేం కాదు.. ముసుగులేసుకొని కలుస్తారు’
0
348
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


