కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 10 నెలలకే 80వేల 500 కోట్ల అప్పు చేసిందంటూ ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి తెస్తున్న అప్పుల అడ్రస్ ఎక్కడ అని సెటైర్లు వేశారు. అప్పు.. శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి.. అవే అప్పుల కోసం సీఎం పాకులాడటమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా.. సొంత ఆస్తులు పెంచుకోవడానికి..అప్పులు చేయడం క్షమించరాని నేరమని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి కేటీఆర్ ఫైర్
0
218
Previous article
Latest Articles
కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే- కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే అని చెప్పారు. నాలుగు కోట్ల మంది ప్రజల జాగీర్ తెలంగాణ అని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం...
- Advertisement -
- Advertisement -


