జనసేన నేత నాగబాబు మళ్లీ ట్వీట్టర్లో యాక్టివ్ అయ్యారు. గతంలో అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ను తొలగించారు. ఆ ట్వీట్ ను డిలీట్ చేశానని చెబుతూ మరో ట్వీట్ చేశారు. అంతకుముందు నాగబాబు చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ అల్లు అర్జున్ పవన్ తరుఫున కాకుండా తన స్నేహితుడు, వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. అయితే దీనిపై మెగా అభిమానులు, జనసేన శ్రేణులు అల్లు అర్జున్పై మండిపడ్డారు. నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటనను ఉద్దేశిస్తూ నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. మతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని ట్వీట్ చేశారు. అది కాస్త వైరల్ మారింది. ఇది తీవ్ర దుమారం రేపడంతో ట్వీట్ను డిలీట్ చేశారు.
ట్వీట్టర్లో మళ్లీ యాక్టివ్ అయిన నాగబాబు
0
149
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


