Minister Appalaraju | శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 14 ఏళ్ల కాలంలో ఒక్క పోర్ట్, ఒక్క హార్బర్ శంకుస్థాపన చేశారా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఇది నిరూపిస్తే రాజకీయాలు విడిచిపెట్టేస్తా అంటూ.. మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చిద్దామా? దమ్ముంటే అచ్చెన్నాయుడు చర్చకు రా? అంటూ మంత్రి సీదిరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రి సీదిరి వ్యాఖ్యలకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.
చంద్రబాబు ఇది నిరూపిస్తే రాజకీయాలు విడిచిపెట్టేస్తా: మంత్రి సీదిరి
0
292
Previous article
Latest Articles
ఓబెరాయ్ హోటల్కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం
తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని...
- Advertisement -
- Advertisement -


