హైడ్రా…మరింత వేగం పెంచింది. హైడ్రా కూల్చిన భవనాల వ్యర్థాలను తొలగించని నిర్మాణదారులకు నోటీసులు ఇష్యూ చేసింది హైడ్రా. నిజాంపేట్ ఎర్రకుంట చెరువు FTL పరిధిలో నిర్మించిన 5 అంతస్తులు గల మూడు భవనాలను ఆగస్టు 14న కూల్చింది హైడ్రా. అయితే వ్యర్థాలలోని ఐరన్ తీసుకెళ్లి.. ఇతర వ్యర్థాలను అక్కడే వదిలేసి వెళ్లారు నిర్మాణదారులు. దీంతో ఎర్రకుంట చెరువులో ఉన్న వ్యర్థాలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. అనంతరం చెరువును సుందరీకరించి పునరుజ్జీవనం కల్పిస్తామని తెలిపిన హైడ్రా… భవనాల వ్యర్థాలను తొలగించని నిర్మాణదారులకు నోటీసులను జారీ చేసింది.
హైదరాబాద్లో చెరువుల పునరుజ్జీవనంపై హైడ్రా ఫోకస్
0
211
Latest Articles
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -
- Advertisement -


