స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో వేడి వాతావరణం కొనసాగుతుందని వెల్లడించింది అమరావతి వాతావరణ కేంద్రం. పశ్చిమ దిశ నుంచి పొడిగాలులు వీస్తున్నాయని వివరించింది. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణిచురుకుగా కదులుతుందని పేర్కొంది. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. రాగల రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అంతటా విస్తరిస్తాయని తెలిపింది.
ఏపీలో వేడి వాతావరణం.. రాగల రెండ్రోజుల్లో వర్షాలు
0
345
Previous article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


