మాజీ సీఎం జగన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. మంత్రి నారాయణ వేసిన పరువు నష్టం దావా కేసును కొట్టి వేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా తనపై మంత్రి నారాయణ దాఖలు చేసిన ప్రైవేటు కేసును క్వాష్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రైవేటు కేసు చెల్లదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, జగన్ దాఖలు చేసిన ఆ పిటిషన్పై ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మాజీ సీఎం జగన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ
0
200
Previous article
Next article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


