ప్రభుత్వ సలహాదారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీభవన్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించిన ఛాంపియన్ షబ్బీర్ అలీ అని ఫ్లెక్సీలపై రాశారు. “నిజం ఎప్పటికీ మరుగున పడదు. నిజమైన నాయకుడిని ఎవరూ తక్కువ చేయలేరు” Truth cannot be silenced . A true leader cannot be defame అంటూ రాసుకొచ్చారు. పార్టీలో నిబద్దత గల నాయకుడు, మహిళలను గౌరవించే నాయకుడు, లాయలిస్ట్ నిజాలు ఎప్పటికైనా రివిల్ అవుతాయాంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.
షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీభవన్లో ఫ్లెక్సీలు
0
36
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


