స్వతంత్ర టీవీ ఛానల్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఛానల్ ఎండీ కృష్ణ ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. వారి ప్రాణ త్యాగాల ఫలమే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఛానల్ సిబ్బంది సహా పలువురు పాల్గొన్నారు.
స్వతంత్ర టీవీ ఛానల్ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు
0
382
Previous article
Next article
Latest Articles
అనిల్ రావిపూడి.. ప్రయోగం చేయబోతున్నారా..?
హిట్ మిషన్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది అనిల్ రావిపూడి. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకీ, కళ్యాణ్ రామ్...
- Advertisement -
- Advertisement -


