ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆనంద్, ఇందిర దంపతులకు ఓ కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా దంపతులు తీవ్రమైన అప్పుల బాధతో ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సన్ సిటీలోని తమ ఫ్లాట్లో మూడేళ్ళ కుమారుడికి విషం తాగించి తాము తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య
0
219
Previous article
Next article
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


