బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని డిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసారు. ప్రధాని మోదీ.. మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు వారు ఏం చేస్తున్నారు..? అనే దానిపై ఆరా తీశారు. పిల్లల చదువుల గురించి వివరాలను మోదీ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
ప్రధాని మోదీని కలిసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
0
197
Previous article
Latest Articles
ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..
బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -
- Advertisement -


