29.7 C
Hyderabad
Tuesday, May 13, 2025
spot_img

దేశ ప్రగతి మోదీతోనే సాధ్యం – పురంధేశ్వరి

పదేళ్లుగా దేశ ప్రజల కోసం బీజేపీ పని చేస్తోందని… దేశ ప్రగతి NDA కూటమితోనే సాధ్యమని అన్నారు బీజేపీ చీఫ్ పురంధేశ్వరి.. మూడోసారి ప్రజలు అవకాశం ఇవ్వడానికి కారణం ప్రధాని మోదీ చేసిన సంక్షేమమేనని తెలిపారు. రాష్ట్రంలో ఐదేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులు పోవాలనే కూటమి ప్రభుత్వానికి అవకాశమిచ్చారన్నారు. చంద్రబాబు ప్రజాహిత పాలనను రాష్ట్రంలో అందిస్తారని పురంధేశ్వరి స్పష్టంచేశారు. మరోవైపు, రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉధృతం అవుతున్న నేపథ్యంలో.. కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.. అధికారులు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్