35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR | ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సుందర దృశ్యం, శ్వేతసౌధం డా. బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ప్రారంభం అయింది. తెలంగాణకు మకుటాయమానంగా నిలుస్తున్న కొత్త సచివాలయాన్ని మంత్రులు, అధికార నాయకులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు. ఆ తర్వాత తూర్పు గేట్ నుంచి సచివాలయం లోపలికి వెళ్లారు. యాగంలో పాల్గొనేందుకు గేట్ దిగి యాగశాలకు కాలినడకన వెళ్లారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Latest Articles

వైద్యుల అనధికారిక సెలవులపై కఠిన చర్యలు.. 51 మందికి ఉద్వాసన

అమరావతి: అనధికారికంగా విధులకు గైర్హాజరైన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని 51 మంది వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి శాశ్వతంగా తప్పించింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్