26.2 C
Hyderabad
Wednesday, December 6, 2023
spot_img

రేపు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం జగన్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు విజయ్ గణేష్ మోహన్ వివాహ రిసెప్షన్ లో పాల్గొననున్నారు. ఇందుకోసం గురువారం ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం…. రాజానగరం దివాన్ చెరువులో డివిబి రాజు లే అవుట్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి తాడేపల్లి వెళ్తారు. ఏపీలో రెండు లెదర్ పార్కుల ఏర్పాటుకు లిడ్ క్యాప్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం కృష్ణాజిల్లా జి. కొండూరు ప్రకాశం ఎడవల్లిని ఎంపిక చేసి రూ. 12 కోట్లు మంజూరు చేసింది. ఆయా పార్కుల్లో చర్మకార ఉత్పత్తుల తయారిపై శిక్షణ ఇవ్వడంతో పాటు ముడి సరుకు సమకూర్చనున్నారు. దీంతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం, కృష్ణ, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలోని లిడ్ క్యాప్ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు.

Latest Articles

థియేటర్ నుంచి కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారు: నితిన్

నితిన్‌ , శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్