స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: రాజమండ్రిలో రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు. రానున్న మూడు రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అన్నారు. రైతులకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 9నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలతో నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపింది. 13న జరిగే నిరసనలో తాను పాల్గొంటానని అన్నారు.
రైతులను ఆదుకోవాలని చంద్రబాబు అల్టిమేటం జారీ
0
271
Previous article
Next article
Latest Articles
కమీషన్లు, స్కామ్ల కోసమే ప్రాజెక్టులు- రామచందర్ రావు
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ లేఖ ఒక బూటకమని అన్నారు. సీఎంకు చాతకాకపోతే అధికారంలోకి రాగానే బీజేపీ మెట్రో రైల్...
- Advertisement -
- Advertisement -


