స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీ టెన్త్ ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 10 వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అత్యంత తక్కువ వ్యవధిలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. గత ఏడాది 28 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేయగా.. ఈ ఏడాది 18 రోజల వ్యవధిలో ఫలితాలు విడుదల చేస్తున్నామని తేలిపారు. ఎక్కడా ఏ విధమైన లీకేజి లేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని బొత్స తెలిపారు.
పదవ తరగతి విద్యార్థులు… ఫలితాలు నేడే విడుదల!
0
392
Previous article
Next article
Latest Articles
అల్జీరియాపై హ్యాట్రిక్.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ
ప్రపంచ ఫుట్బాల్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ( Lionel Messi) బుధవారం అల్జీరియాపై తన తొలి ఫిఫా వరల్డ్ కప్ హ్యాట్రిక్ను నమోదు చేశాడు. కాన్సాస్ సిటీలోని యార్రో...
- Advertisement -
- Advertisement -


