స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీ టెన్త్ ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 10 వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అత్యంత తక్కువ వ్యవధిలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. గత ఏడాది 28 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేయగా.. ఈ ఏడాది 18 రోజల వ్యవధిలో ఫలితాలు విడుదల చేస్తున్నామని తేలిపారు. ఎక్కడా ఏ విధమైన లీకేజి లేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని బొత్స తెలిపారు.
పదవ తరగతి విద్యార్థులు… ఫలితాలు నేడే విడుదల!
0
406
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


