ఎంపీ అవినాష్‌ రెడ్డి లేఖపై స్పందించిన సీబీఐ

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఎంపీ అవినాష్‌ రెడ్డి లేఖపై సీబీఐ స్పందించింది. తన విచారణకు నాలుగు రోజులు సమయం కోరడంతో వాట్సాప్‌ ద్వారా మరోసారి నోటీసులు పంపించింది. హైదరాబాద్‌ సీబీఐ ఆఫీస్ లో ఈనెల 19న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద సోమవారం విచారణకు ఎంపీ అవినాష్‌కు సీబీఐ నోటీసులు పంపించింది. ఈ క్రమంలో నాలుగు రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున విచారణకు సమయం కోరుతూ అవినాష్ రెడ్డి లేఖ రాశారు.

Latest Articles

12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్