స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఎంపీ అవినాష్ రెడ్డి లేఖపై సీబీఐ స్పందించింది. తన విచారణకు నాలుగు రోజులు సమయం కోరడంతో వాట్సాప్ ద్వారా మరోసారి నోటీసులు పంపించింది. హైదరాబాద్ సీబీఐ ఆఫీస్ లో ఈనెల 19న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద సోమవారం విచారణకు ఎంపీ అవినాష్కు సీబీఐ నోటీసులు పంపించింది. ఈ క్రమంలో నాలుగు రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున విచారణకు సమయం కోరుతూ అవినాష్ రెడ్డి లేఖ రాశారు.
ఎంపీ అవినాష్ రెడ్డి లేఖపై స్పందించిన సీబీఐ
0
389
Previous article
Next article
Latest Articles
12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200...
- Advertisement -
- Advertisement -


