Homeజాతీయం

జాతీయం

NTA నుంచి 47 మందిని తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. NTA నుంచి 47 మందిని తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజి నేపథ్యంలో NTAలో ప్రక్షాళన చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది....

పార్లమెంట్‌లో వాయిదాల పర్వం.. దర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజి అంశం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేశాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మూడో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. నీట్‌ అంశంపై చర్చించాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా...

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...