స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట కవిత జైలుకెళ్లడం ఖాయమని అందరూ అనుకున్నారు.. కానీ కవిత అరెస్టు కాకపోవడంతో బీజేపీ & బీఆర్ఎస్ మధ్య ఏదో అవగాహన ఒప్పందం ఉందని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీని వల్లే తెలంగాణలో బీజేపీ ఉధృతికి బ్రేకులు పడ్డాయని కొండా అభిప్రాయం వెల్లడించారు.
బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు
0
277
Latest Articles
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య
హైదరాబాద్లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -
- Advertisement -


