స్వతంత్ర, వెబ్ డెస్క్: మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గుంటూరులోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో సీఎం జగన్ తో భేటీ కానున్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కక పోవడంపై అసంతృప్తి గా ఉన్న బాలినేని.. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. తనకు వ్యతిరేఖంగా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పని చేస్తున్నారని భావిస్తున్నారు. ఈ క్రమంలో సుబ్బారెడ్డి పై సీఎం జగన్ కు ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రకాశం జిల్లా రాజకీయాలపై కూడా సీఎంతో చర్చించనున్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయానికి బాలినేని.. దానిపైనే ప్రధానంగా చర్చ?
0
269
Previous article
Next article
Latest Articles
ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..
బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -
- Advertisement -


