ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని జనసేన పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ సాగర్ తెలిపారు. ఏపీ ఎన్నికల్లో జన సేన సాధించిన ఘన విజయం తెలంగాణలోనూ ప్రభావం చూపుతోం దని అన్నారు. తెలంగాణలో కూడా పార్టీని బలోపే తం చేసేందుకు తమ అధినేత పవన్ కల్యాణ్ సన్నా హాలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఎంతోమంది నేతలు ఇప్పటికే జనసేనలో చేరేందుకు ముందుకొస్తున్నారని తెలియజేశారు.
రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్
0
252
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


