24.2 C
Hyderabad
Friday, January 24, 2025
spot_img

కేవీ రావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ

కాకినాడ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌, సెజ్‌లోని వాటాల బదలాయింపు వ్యవహారంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తంగా 3 వేల 600 కోట్ల మేర వాటాలు బలవంతంగా తీసుకున్నారంటూ… బాధితుడు కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. A1గా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై. విక్రాంత్‌రెడ్డి, A2గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, A3గా విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు పి. శరత్‌చంద్రారెడ్డి ఉన్నారు. మరికొందరిపైనా కేసు నమోదైంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక నాటి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌ ఉన్నట్లుగా తనకు అర్థమైందని… బాధితుడు కేవీ రావు సీఐడీకి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. వాటాల బదలాయింపు వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్‌ వై.ఎస్ షర్మిల.

Latest Articles

ఏక మాటపై అధికార, ప్రతిపక్షాలా.. ఎంత మంచి పరిణామం

ఎంత మంచి పరిణామం. కలవని రైలు పట్టాల్లా, నింగి నేలలా, నీరు, నిప్పులా ఉండే మూడు పార్టీలవారు, అధికార పార్టీతో సహా అందరూ ఏకమాటపై నిలిచి, ఏక బాటలో వెళ్లడం అంటే..ఏమిటో ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్