స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని సూచించింది. భానుడి ప్రతాపానికి ఏపీలోని పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. వేడి గాలుల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, మధ్యాహ్న సమయంలో అధికంగా ఎండలు కొట్టడంతో ఎవరూ బటయకు రావద్దని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మే నెల పూర్తి అయ్యేంత వరకు ఎండలు ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తుంది.
మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ
0
567
Previous article
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


