స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని సూచించింది. భానుడి ప్రతాపానికి ఏపీలోని పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. వేడి గాలుల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, మధ్యాహ్న సమయంలో అధికంగా ఎండలు కొట్టడంతో ఎవరూ బటయకు రావద్దని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మే నెల పూర్తి అయ్యేంత వరకు ఎండలు ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తుంది.
మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ
0
592
Previous article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


