స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో మరో విషాదం నెలకొంది. నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు మరణించాడు. బాలుడు మృతితో కుటుంబీకులు, బంధువులు గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు. దీంతో ఆయింట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఇటీవలే హైదరాబాద్లోని కళాసిగూడలో మౌనిక అనే చిన్నారి నాలాలో పడి మృతి చెందింది.ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మరో విషాదం.. నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి
0
387
Previous article
Next article
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


