ఢిల్లీలో తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్ లో హిమాన్షు భావు గ్యాంగ్ కు చెందిన అజయ్ అలియాస్ గోలి ఢిల్లీ హతమయ్యాడు. షాబాద్ డెయిరీ పోలీసు స్టేషన్ పరిధిలో రోహిణి సెక్టార్ 29లో పోలీసులకు, నేరస్థులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ ఎన్ కౌంటర్ చేసింది. తిలక్ నగర్ లోని ఓ షోరూమ్ లో జరిగిన కాల్పుల్లో అజయ్ అలియాస్ గోలి ప్రమేయం ఉంది. కాగా, గోలి అనుచరుడు కోల్ కతా విమానాశ్రయంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పట్టుపడ్డాడని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు తెలిపారు.
హిమాన్షు భావు గ్యాంగ్ కు చెందిన అజయ్ హతం
0
185
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


