28.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

సీఎం రేవంత్‌కు ఆగ్రా స్వీట్స్‌ యజమాని కుమార్తె విజ్ఞప్తి

     దినేష్‌ కచ్వా అరాచకం నుండి తమను కాపాడి న్యాయం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతోంది ఆగ్రా స్వీట్స్‌ యజమాని కుమార్తె అనామిక ఘెష్‌. తమ పేరుతో ఉన్న స్వీట్స్‌ షాపు డాక్యుమెంట్లతోపాటు బంగారం, నగదు, మరో 2 కోట్ల విలువైన ప్రాపర్టీ డాక్యుమెంట్లను దినేష్‌ తీసుకువెళ్లాడని ఆరోపించిన ఆమె… షాప్‌ తన ఆధీనంలోకి తీసుకుని… తమపైనే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయింది అనామిక. ఇవే ఆరోపణలతో దినేష్‌ కచ్వాపై మధురానరగ్‌, బోరబండ, సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. తమను న్యాయం చేయాల్సింది పోయి… పోలీసులు కూడా కబ్జాదారు డికే వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్‌ తమ గోడును పట్టించుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

Latest Articles

15 ఏళ్లు అధికారం ఇవ్వాలన్న చంద్రబాబు నినాదం ప్రజల్లోకి వెళ్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బలమైన నినాదాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే తమకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్