Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ఈవో ధర్మారెడ్డి రైస్ మిల్లర్లతో భేటీ అయ్యారు. తిరుమల ప్రసాదానికి బియ్యం సరఫరాపై వారితో మాట్లాడారు. టీటీడీకి లాభాపేక్ష లేకుండా నాణ్యమైన బియ్యాని సరఫరా చేయాలని ఈవో మిల్లర్లను కోరారు. ఈవో కోరడంతో తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తికి అనుగుణంగా బియ్యాన్ని సరఫరా చేసేందుకు రైస్ మిల్లర్ల అంగీకారం తెలియజేశారు. దీంతో ఈవో ధర్మారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
రైస్ మిల్లర్లతో ఈవో ధర్మారెడ్డి భేటీ
0
380
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


