Tirupati | తిరుపతి గాజులమండ్యంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని మల్లాడి డ్రగ్స్ కంపెనీ సాల్వెంట్ ప్లాంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకొని మంటలను ఆర్పివేసే పనిలోపడ్డాయి. ఈ ప్రమాదంలో చిక్కుకున్న సాయి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.చివరకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరగటానికి గల కారణం తెలియాల్సి ఉంది.
తిరుపతి గాజులమండ్యంలో భారీ అగ్ని ప్రమాదం
0
277
Latest Articles
విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు
వికారాబాద్ జిల్లా తాండూర్ లో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాలు జారీ చేశారు. గత నెల మే 16న మొయినాబాద్...
- Advertisement -
- Advertisement -


