బ్రేకింగ్: TSPSC పేపర్ లీకేజీ కేసులో ఈడీ దూకుడు.. మరో ఇద్దరికి నోటీసులు

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు(TSPSC Paper Leak Case)లో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. టీఎస్ పీఎస్సీ కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఇన్‌ఛార్జి శంకర్ లక్ష్మీ, అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారి సత్యనారాయణలకు నోటీసులు పంపించింది. ఈ నోటీసుల్లో నేడు, రేపు విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే ప్రవీణ్‌, రాజశేఖర్‌ల వాంగ్మూలాల నమోదు చేసేందుకు అధికారులు కోర్టు అనుమతి కోరారు. అయితే ఈడీ మాత్రం నిధుల మల్లింపు కోణంలోనే విచారణ జరుపుతోంది. టీఎస్ పీఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌తోపాటు కార్యదర్శి, సభ్యులను ఈడీ విచారించేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. వీరికి కూడా త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, పేపర్ లీక్ కేసులో ఈడీ విచారణపై పులువురికి నోటీసులు ఇవ్వడంతో ఉత్కంఠ నెలకొంది.

Read Also: బీసీసీఐ కీలక నిర్ణయం… ఉప్పల్ స్టేడియానికి మహర్దశ

Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్