జూనియర్ కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ‘పండగే పండుగ’

Summer Holidays | తెలంగాణలోని జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ గుడ్ న్యూస్ తెలిపింది. నేటి నుండి మొదలుకొని జూన్ 1వ తేది వరకు ఎండాకాలం సెలవులు ప్రకటించింది. ఎండలు బాగా మండుతున్నందున విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ ప్రకటన చేసింది ఇంటర్ బోర్డ్. వేసవి సెలవుల్లో ఏ కాలేజీ కూడా తెరవద్దని హెచ్చరించింది. ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే విద్యార్థుల వద్ద నుంచి అడ్మిషన్స్ ప్రక్రియ చేపట్టాలని వెల్లడించింది.

Read Also: రేపు రాజస్థాన్ రాయల్స్ vs సన్ రైజర్స్… 1500 మంది పోలీసులతో భారీ భద్రత

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

హైదరాబాద్‌కు రెయిన్‌ అలర్ట్.. 2 గంటల్లో మోస్తరు వర్షం

హైదరాబాద్‌కు రెయిన్‌ అలర్ట్. GHMC పరిధిలో మరో 2 గంటల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 కి.మీ....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్