ఆంధ్రప్రదేశ్: మిథునం సినిమా నిర్మాత మోయిదా ఆనందరావు (57) మృతి చెందారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ఆనందరావు గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైజాగ్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆనందరావు.. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఈయన సంఘ సేవకునిగా కూడా పనిచేశారు. ఆనందరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.
మిథునం సినిమా నిర్మాత మోయిదా ఆనందరావు మృతి
0
527
Previous article
Next article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


