ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను మాజీ మంత్రి జోగి రమేశ్ కలిశారు. మైలవరంలో అక్రమ మైనింగ్పై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మైనింగ్ దోపిడీపై ఆధారాలు ఉన్నాయని అన్నారు,. వసంత కృష్ణ ప్రసాద్ దోపిడీపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని జోగి రమేశ్ హెచ్చరించారు.
వసంత కృష్ణ ప్రసాద్ దోపిడీపై చర్యలు తీసుకోండి- కలెక్టర్ కు జోగి రమేశ్ ఫిర్యాదు
0
13
Previous article
Next article
Latest Articles
ఏక్నాథ్ షిండే క్యాంపులో చేరిన రెబల్ ఉద్ధవ్ సేన ఎంపీలు
ఉధ్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీలో చేరారు. ఏక్నాథ్ షిండే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్టైంది. ఈ...
- Advertisement -
- Advertisement -


