సినీనటుడు అల్లుఅర్జున్ నేడు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లుఅర్జున్ A11గా ఉన్నారు. నిందితులందరూ హాజరుకావాలని కోర్టు సమన్లు ఇచ్చింది. ఆన్లైన్లో హాజరయ్యేందుకు కోర్టు అనుమతి నిరాకరించడంతో.. అల్లుఅర్జున్ కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.
నేడు నాంపల్లి కోర్టుకు అల్లుఅర్జున్
0
20
Previous article
Next article
Latest Articles
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో
మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.3 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ. 4...
- Advertisement -
- Advertisement -


