శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుండి తహసిల్దార్ డి. శాంతి స్వరూప్ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకం లో పేరు మార్పుకు రైతు నుండి తహసిల్దార్ రూ.20,000 డిమాండ్ చేసినట్లు రైతు తెలిపారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
లంచం డిమాండ్… ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
0
15
Previous article
Next article
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


