ఆఫ్రికా ఖండం కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. ఐసోలేషన్ కేంద్రాల నుంచి ఎబోలా సోకిన 11 మంది పరారవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఎబోలాతో మృతి చెందిన వారిని ఖననం చేసే బృందంపై కూడా దాడి జరిగింది. దీంతో ఆ బృందం మృతదేహాన్ని వదిలి పరారయ్యారు. దీంతో స్థానికులే డెడ్బాడీకి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఎబోలా మరింతగా వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్రికా దేశంలో ఎబోలా కేసులు పెరుగుతుండడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ తమ దేశాల్లోకి వస్తున్న ఆఫ్రికా దేశస్తులకు స్క్రీనింగ్ చేస్తూ అలర్ట్గా ఉంటున్నారు.
కాంగోలో ఎబోలా వైరస్ విజృంభణ… ఐసోలేషన్ కేంద్రాల నుంచి పరారైన 11 మంది
0
13
Previous article
Latest Articles
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమేనా?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో రాబోయే 2028 ఎన్నికల్లో ముఖాముఖి పోరు ఖాయమని, బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు....
- Advertisement -
- Advertisement -


