38.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

పిఠాపురం పాదగయా క్షేత్రంలో శివనామస్మరణ

ప్రముఖ శైవక్షేత్రం పాదగయా శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయలో మహాశివరాత్రి పర్వదినానికి పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి పాదగయ క్షేత్రం… భారీగా వస్తున్న భక్తులతో కిటకిట లాడుతోంది. భక్తుల తాకిడితో పాదగాయ జనసంద్రంగా మారింది. పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వయం భూ దత్తాత్రేయ స్వామి… కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా ప్రత్యేక క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. పుష్కరిణిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను ఆలయ అధికారులు అందుబాటులో ఉంచారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్