ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో రక్షణ వ్యవస్థ పటిష్టంగా మారిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విజయవాడలో అన్నారు. అమరులైన వీర జవాన్లకు ఆమె నివాళులు అర్పించారు. 41 మంది భారత మాత ముద్దు బిడ్డలు విధులు నిర్వహిస్తుండగా పొరుగు దేశం వారు చేసిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారని ఆమె అన్నారు. 2014కు ముందు సైన్యంలో ఉండే అస్తవ్యస్థ పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారాయని ఆమె తెలిపారు. దేశ రక్షణ, భద్రత కోసం అహర్నిశలు సేవలు అందిస్తున్న సైనికులకు ప్రధాని మోదీ పలు విధానాలను తీసుకొచ్చారని ఆమె చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో రక్షణ వ్యవస్థ పటిష్టంగా మారింది – పురంధేశ్వరి
0
189
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


