37.7 C
Hyderabad
Saturday, March 15, 2025
spot_img

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో రక్షణ వ్యవస్థ పటిష్టంగా మారింది – పురంధేశ్వరి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో రక్షణ వ్యవస్థ పటిష్టంగా మారిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విజయవాడలో అన్నారు. అమరులైన వీర జవాన్లకు ఆమె నివాళులు అర్పించారు. 41 మంది భారత మాత ముద్దు బిడ్డలు విధులు నిర్వహిస్తుండగా పొరుగు దేశం వారు చేసిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారని ఆమె అన్నారు. 2014కు ముందు సైన్యంలో ఉండే అస్తవ్యస్థ పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారాయని ఆమె తెలిపారు. దేశ రక్షణ, భద్రత కోసం అహర్నిశలు సేవలు అందిస్తున్న సైనికులకు ప్రధాని మోదీ పలు విధానాలను తీసుకొచ్చారని ఆమె చెప్పారు.

Latest Articles

ఓటీటీలోకి వచ్చేసిన శరత్ బాబు తనయుడి సినిమా

సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ "దక్ష" ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్