23.7 C
Hyderabad
Tuesday, March 25, 2025
spot_img

తాళ్లరేవు మండలంలో జోరుగా ఇసుక అక్రమ రవాణా

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోరింగ పంచాయతీ పరిధిలోని సీతారామపురం, తాళ్లరేవు పంచాయతీల్లోని కేశవపురం రేవు వద్ద నుంచి ఏ అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. దీని వెనుక మండల టీడీపీ నేతలతో పాటు , నియోజకవర్గ బడా టీడీపీ నేత హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గోదావరి పాయలో ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరిపి ఈ అక్రమ రవాణా సాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక తహశీల్ధార్ త్రినాధ్ ని వివరణ కోరితే, తనకు ఇందులో ఏ సంబంధం లేదని ఆయన చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Latest Articles

‘మ్యాడ్ స్క్వేర్’లో ‘మ్యాడ్’ని మించిన కామెడీ ఉంటుంది: మ్యాడ్ గ్యాంగ్

బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్