28.7 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

ఈడీ విచారణకు హాజరైన అర్వింద్‌ కుమార్‌

ఫార్ములా ఈ-రేసు కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి ఆయన వెళ్లారు. ఫార్ములా రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఈడీ ఆయనను ప్రశ్నిస్తోంది. HMDA ప్రిన్సిపల్ సెక్రెటరీగా అరవింద్ కుమార్ ఉన్న సమయంలో ఫార్ములా రేసింగ్ నిధులకు సంబంధించి విచారణ చేస్తున్నట్లు సమాచారం.

నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్‌ సంస్థకు రూ.45.71 కోట్ల బదిలీపై అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఆ కోణంలో అర్వింద్‌కుమార్‌ను విచారిస్తున్నట్లు సమాచారం.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్