విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన

గత వైసీపీ ప్రభుత్వం పోలీస్‌ వ్యవస్థను నాశనం చేసిందని మాజీ సీఎం జగన్‌పై మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సరెండర్‌ లీవులు, GPF, TA బిల్లులు, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వంటి అన్నింటినీ పెండింగ్ పెట్టి ఇబ్బందులకు గురి చేశారని విమర్శలు గుప్పించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోలీసుల సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి, భద్రతల పరిరక్షణకు ఏపీ పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఖాకీలుపై ప్రశంసల జల్లు కురిపించారు.

Latest Articles

గుజరాత్ లో అత్యాధునిక సముద్ర వంతెన

గుజరాత్ మౌలిక సదుపాయాల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం చేరబోతోంది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని లక్షలాది మంది ప్రజలు ఏళ్ల తరబడి పడుతున్న కష్టాల నుండి విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్