గత వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నాశనం చేసిందని మాజీ సీఎం జగన్పై మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సరెండర్ లీవులు, GPF, TA బిల్లులు, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి అన్నింటినీ పెండింగ్ పెట్టి ఇబ్బందులకు గురి చేశారని విమర్శలు గుప్పించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోలీసుల సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి, భద్రతల పరిరక్షణకు ఏపీ పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఖాకీలుపై ప్రశంసల జల్లు కురిపించారు.
విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన
0
184
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


