ఏపీలో జరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. బదిలీలలో నాయకులు, అధికారులు ఎవరైనా.. లంచం తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలా పైరవీలు చేసి బదిలీలకు ప్రయత్నించినా..బదిలీలు చేయించుకున్నా.. వాటిని తక్షణమే నిలుపుదల చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కొత్తపేట, టెక్కలిలో అన్న క్యాంటీన్లు ప్రారంభించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణంపై కొన్ని ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఫ్రీ బస్ స్కీంపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని..త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు చెప్పారు.
ఉద్యోగుల బదిలీలపై మంత్రి అచ్చెన్నాయుడు హాట్కామెంట్స్
0
244
Previous article
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


