తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. దువ్వాడ భార్యాపిల్లలు ఆరోపిస్తున్న దివ్వెల మాధురి ఎవరనే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తనకూ.. మాధురికి మధ్య వాణి లేని పోనివి అంటగట్టిందని వాపోయారు దువ్వాడ శ్రీనివాస్. వాణి మాటల వలన మాధురి కూడా ఆత్మ హత్య చేసుకోబోయిందన్నారు. తన భార్య డంబుల్తో తనపై దాడి చేసిందని అంత తప్పు తానేం చేశానని ప్రశ్నించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నానని.. ఇప్పుడు తన కుమార్తెలే తనపై విషం చిమ్మారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ఎండ కూడా తగలనివ్వలేదని దువ్వాడ అన్నారు. కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టే బయటకి వచ్చానని తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో దుమారం
0
286
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


