రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. లావణ్యను పెళ్లిపేరుతో మోసం చేశాడని.. నార్సింగి పోలీస్స్టేషన్లో రాజ్తరుణ్పై కేసు నమోదైంది. దీంతో రాజ్తరుణ్ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్ తరుణ్ పిటిషన్ను న్యాయస్థానం విచారించింది. పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకురావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. గతంలో తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రాజ్ తరుణ్పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాజ్ తరుణ్పై కేసు నమోదైంది.
రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ
0
244
Previous article
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


