34.2 C
Hyderabad
Sunday, May 10, 2026
spot_img

సూర్యాపేట జిల్లాలో రైతుల ఆందోళన

  తమ భూములను దౌర్జన్యంగా లాక్కునేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు సూర్యాపేట జిల్లా నర్సింహాపురం రైతులు. ఆకుపాముల గ్రామ రెవెన్యూ శివారులో తమ పూర్వీకుల కాలం నుంచి భూములు సాగు చేసుకుంటున్నామన్న బాధితులు కుటుంబ అవసరాల కోసం తనఖా పెట్టి అప్పు తీసుకున్నట్టు తెలిపారు. అయితే తమ గ్రామానికి చెందిన ఓ కుటుంబం తమ భూముల్లో అక్రమం గా ప్రవేశించి సాగుకు యత్నిస్తున్నారని వాపోయారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest Articles

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… మోదీతో రేవంత్ ప్రత్యేక భేటీ

హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక పరిణామాలకు రంగం సిద్ధమైంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi) హైదరాబాద్‌కు రానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక వినతులు సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్