సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో మాజీమంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు 11 గంటలు అయినా రాకపోవ డంతో హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో రైతు భరోసా చెల్లించాలని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. ఖాళీగా ఉన్న పాఠశాల గదుల్లో అంగన్ వాడికి కేటాయిం చాలని,విద్యార్థులకు ఏకరుప దుస్తులను పంపిణీ చేయాలని తీర్మానం జరిగింది. 227 గ్రామ పంచాయితీ సఫాయి కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలని సమావేశంలో తీర్మానించారు.
సిద్ధిపేట జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం
0
322
Previous article
Next article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


