ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు. వేణుగోపాల్ రెడ్డి సుమారు 30 కోట్ల వరకు ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ వేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు నుండి గ్రామంలో కనిపించని వేణుగోపాల్ రెడ్డి.. ఇండిపై రెండు రోజుల క్రితం పందెం రాయుళ్లు దాడి చేశారు. అయితే, ఇవాళ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తూర్పు దిగవల్లి గ్రామ వైసీపీ సర్పంచ్ భర్త అనుమానాస్పద మృతి
0
545
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


